Exclusive

Publication

Byline

Location

తిరుమల : వైభవంగా శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

భారతదేశం, ఫిబ్రవరి 26 -- తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచ... Read More


తిరుమల : వేసవి రద్దీకి విస్తృత ఏర్పాట్లు - ఈసారి డేటా ఆధారిత ప్రణాళికతో సౌకర్యాలు..!

భారతదేశం, ఫిబ్రవరి 20 -- వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు ట... Read More


తిరుపతి : శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి బ్రహ్మోత్సవాలు - శాస్త్రోక్తంగా చక్రస్నానం

భారతదేశం, ఫిబ్రవరి 16 -- శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్... Read More


తిరుమల : వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర - గరుడ వాహనంపై భక్తులకు దర్శనం

భారతదేశం, ఫిబ్రవరి 12 -- తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి వైభవంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్స... Read More


తిరుమల : ఈనెల 15న 'మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్' - ఈ కార్యక్రమాలన్నీ మీకోసమే

భారతదేశం, ఫిబ్రవరి 7 -- టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా హాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను నిర్వహించనున్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం,... Read More


టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర - బాధ్యతలు స్వీకరణ

భారతదేశం, ఫిబ్రవరి 6 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఇన్‌ఛార్జ్‌ ఈవోగా బాధ్యతలు... Read More


తిరుమల కల్తీ నెయ్యి కేసు : సిట్ పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి - టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

భారతదేశం, జనవరి 31 -- శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు క్లీన్ చిట్ అంటూ భక్తులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రత... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - మార్చి 3న ఆలయం మూసివేత

భారతదేశం, జనవరి 30 -- చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీవ తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో వివరాల ప్రకారం. ఉదయం 9 నుంచి సాయంత్రం 7... Read More


శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చెవి ఆభరణాలు విరాళం - విలువ ఎంతో తెలుసా..!

భారతదేశం, జనవరి 30 -- హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు.. శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చెవి ఆభరణాలను విరాళంగా అందజేశాడు. రూ.23 లక్షల విలువైన 178 గ్రాముల బంగారంతో వీటిని తయారు చేశారు. తిరుమల తిరుపతి దే... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఫిబ్రవరి 1న రామకృష్ణ తీర్థ ముక్కోటి, ఈ సమాచారం తెలుసుకోండి

భారతదేశం, జనవరి 28 -- తిరుమలలో ఫిబ్రవరి 1వ తేదీన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీ... Read More